ఏపీలో మూడేళ్ల తర్వాత ఏపీ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావటంతో పార్టీకి ఏపీ మళ్లీ ఆశలు చిగురిస్తున్నట్లుగా ఉన్నాయి. ఆ పార్టీ నేతల మాటలను బట్టి కూడా ఇదే ……

ఏపీలో మూడేళ్ల తర్వాత ఏపీ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభ విజయవంతం కావటంతో పార్టీకి ఏపీ మళ్లీ ఆశలు చిగురిస్తున్నట్లుగా ఉన్నాయి. ఆ పార్టీ నేతల మాటలను బట్టి కూడా ఇదే ……
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీలో చోటు చేసుకుంటున్న గ్రూప్ కుమ్ములాటలతో తలబొప్పికట్టించుకుంటున్నారు. సోమవారం ప్రకాశం జిల్లాలో పార్టీ అధ్యక్షుడి ఎన్నికల సందర్బంగా కరణం బలరాం వర్గం వాళ్లు ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్పై దాడికి పూనుకున్నారు. ……
రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వడం వరకూ అయితే మైనార్టీలు దళితులకు అభ్యంతరం ఉండదన్నారు. అంతకు మించి బీజేపీతో జగన్ ముందుకెళ్లకుంటేనే మంచిదన్నారు. ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఢిల్లీ టూర్ ……
2019 ఎన్నికల నాటికి రెడీ అవుతున్నా. ఏ పార్టీ తరపున పోటీకి దిగుతాను అన్నది ఇప్పుడే చెప్పలేనని సుమన్ అన్నారు. హీరో సుమన్ క్లీన్ ఇమేజ్తో ప్రజాసేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతేకాదు త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ……
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మళ్లీ దీక్షల బాట పట్టారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై ఆయన గుంటూరు కేంద్రంగా దీక్షకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగంలో నానాటికి ……
అరకు అందాలను పర్యాటకులు మరింత ఆస్వాదించేందుకు రైల్వేశాఖ మరో అధునాతన రైలును అందుబాటులోకి తెచ్చింది. పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు ‘విస్టాడోమ్ కోచ్’ అద్దాల రైలును ఈరోజు ప్రారంభించింది. రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు వీడియో ……
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశంపై పలుమార్లు వ్యాఖ్యలు చేసిన జనసేన అధ్యక్షుడు, నటుడు పవన్కల్యాణ్ తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో మంగళవారం జరిగిన చర్చ గురించి ప్రస్తావించిన పవన్.. ట్విటర్ ……
ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ కృష్ణా, గోదావరి పరిసరాల్లో ఏర్పాటు మరియు సచివాలయ ఉద్యోగుల కోసం కూడా.. ఎప్పటికప్పుడు కొత్త ప్యాకేజీలు రూపొందిస్తున్న ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) నవ్యాంధ్రలో ఉభయచర వాహనాలను (బోటు ……
ప్రస్తుతం ఏపీలో మంత్రి వర్గ విస్తరణ గురించిన వాడి వేడిగా చర్చ కొనసాగుతోంది. విస్తరణలో ఉండేదెవరు? ఊడేదెవరు? అంటూ మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే బాబు వారసుడు, కాబోయే సీఎం లోకేష్ నాయుడుకి మంత్రి పదవి ఖాయమైంది. ఎమ్మెల్సీ ……
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయని ఆశలు పెంచుకున్న ఆశావాహులపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని అధికార పక్షాలు తీవ్రమైన ప్రయత్నాలు, ……
అమరావతిలో మరో సాఫ్ట్వేర్ కంపెనీ ‘వీ సాఫ్ట్ టెక్నాలజీస్’ తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం స్థానికంగా 400 మంది పట్టభద్రులకు ఉద్యోగావకాశాల కల్పన ఆర్థిక సంస్థల ఖాతాదారులకు తమ సాఫ్ట్వేర్ ద్వారా సాంకేతిక సేవలు అందించే ……
ఉభయ తెలుగు రాష్ట్రాల లో ఎకె బజాజ్ కమిటీ మూడు రోజుల పర్యటన ముగి సింది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో గోదావరి నుంచి కృష్ణా నదికి మళ్లిస్తున్న నీటి వాటాను రెండు రాష్ట్రాల మధ్య తేల్చడం ……
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రామోజీ, దాసరి నారాయణరావులను పరామర్శించారు. అనారోగ్యంతో హాస్పట ల్లో చికిత్స పొందుతున్న మీడియా మెఘల్రా మోజీరావు ను దర్శకరత్న దాసరి నారాయణరావును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరామర్శించారు. తెలుగు రాష్ట్రాల్లో ……
కేంద్రంపై ఏపీలో పెల్లుబుకుతున్న అసంతృప్తిని చల్లార్చేందుకు కేంద్రం దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ప్రత్యేక హోదా ఇవ్వలేని కేంద్రం ప్రత్యామ్నాయాలపై దృష్టి పెడుతున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ రేపు (బుధవారం) ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ……
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏటా రెండంకెల అభివృద్ధి సాధిస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ తెలిపారు. విశాఖ వేదికగా రెండు రోజుల పాటు జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సును ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడారు. వచ్చే రెండేళ్లలో ……
రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించడంలో చంద్రబాబునాయుడు ఎందుకు సర్దుకుపోవాల్సి వచ్చిందో ప్రజలకు తెలియజెప్పాలని పవన్ కోరారు. “మీరు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో నాకు చెప్పండి. ఏ బేసిస్ లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. మిమ్మల్ని ఎవరు ……
ప్రధాని నరేంద్రమోదీ రేపు ఏపీ టూర్కు రానున్నారు ఈ టూరులో ఆరు గంటల పాటు ఆయన ఇక్కడ ఉంటారు. అనంతరం తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళతారు. భారత ప్రధాని నరేంద్రమోదీ రేపు ఏపీ పర్యటనకు వస్తున్నారు. ……
ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొత్త పధకానికి శ్రీకారం చుట్టారు. ముస్లింలకు హజ్, క్రిష్టియన్స్కు జెరుషలెం యాత్రలు ఉన్నట్లుగా ఇప్పుడు హిందువులకు పవిత్ర పుణక్షేత్రాల దర్శించుకునే పధకం ప్రవేశ పెట్టారు. చాలా కాలంగా హిందూ సంస్ధలు ప్రభుత్వాన్ని ……
ఏపీ సీఏం చంద్రబాబు నాయుడు మావోయిస్టులు టార్గెట్ చేసినట్లు ఢిల్లీ పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆయనకు ప్రొటక్షన్ పెంచినట్లు రాష్ట్ర డీజీపీ తెలిపారు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి తలపెట్టిన ఆపరేషన్ `గ్రీన్ ……
ఇటీవల పోలవరం ప్రాజెక్టుకు నాబార్డ్ రుణం మంజూరు కావటంతో ఆ ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయి. ఏపీకి పోలవరం ఒక వరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.శుక్రవారం పోలవరం కాంక్రీటు పనులను ప్రారంభించిన అనంతరం ……
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంపై మరోసారి తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా పోలవరం ప్రాజెక్టు అనుకున్న టైంలోనే పూర్తి చేస్తామని చంద్రబాబు మరో స్పష్టం చేశారు. ఇన్నేళ్ల తన రాజకీయ ……
రాష్ట్రాన్ని పేదరికం లేని.. సుసంపన్నమైన రాష్ట్రంగా తీర్చి దిద్దడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు తెలిపారు. నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చేందుకు ఏసు ప్రభువు దీవెనలు అం దించాలని వేడుకున్నారు. గుంటూరు జిల్లా పెదకాకాని బైబిల్ ……
చాలా కాలం విరామం తర్వాత ఏపీలో మళ్లీ వలసల కదిలిక మొదలైంది. పామర్రు వైసీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన టీడీాపీలో చేరటానికి ముహూర్తం కూడా ఖరారు అయింది. పార్టీ ఫిరాయింపులపై పెద్దే చర్చే జరిగింది. అయినా ……
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి భిన్నమైన కామెంట్ చేశారు. మంచితనానికి వాడే ఉత్తమ అనే పదాన్ని చంద్రబాబు అవకాశవాదానికి వాడారంటున్నారు. దేశంలో ఉన్న ముఖ్యమంత్రుల్లో ఉత్తమ అవకాశవాది ఏపీ సీఎం ……
పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన సమస్యలు, క్యాష్లెస్ లావాదేవీలకు తగిన సూచనల కోసం కేంద్రం నియమించిన కమిటీ ఛైర్మన్గా ఉన్న చంద్రబాబుకు ఆర్బీఐ లో పరపతి బాగానే ఉందని తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల ……
ఏపీకి మరో తుఫాన్ ప్రమాదం ముంచుకొస్తోంది. వార్దా రూపంలో వస్తున్న ఈ తుఫాన్ తీవ్రంగా రానున్నదని అధికారులు హెచ్చరిస్తున్నారు. వార్దా తుపాన్తో ఉప్పాడ తీరంలో అలలు ఎగిసిపడుతున్నాయి. కోనసాసపేట తీర ప్రాంతం పది అడుగుల మేర ……
కొంత మంది నేతల మరణాలు ప్రజల్ని వెంటాడుతుంటాయి. దక్షిణాది సీఎం అయిన జయలలిత, వైఎస్ రాజశేఖరరెడ్డిల పోలిక కన్పిస్తోంది. దివంగత నేత తమిళనాడు సీఎం జయలలిత, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి, దివంతనేత వైఎస్ రాజశేఖరరెడ్డిల మధ్య ……
ఏపీలో వైసీపీకి మంచి రోజులు రానున్నాయి. గత ఎన్నికల వేళ బీజేపీలో చేరిన అనేక మంది నేతలు వైసీపీలో చేరడానికి రంగం సిద్దం అయింది. రాష్ట్రంలో కమలంపార్టీకి పలువురు నేతలు గుడ్ బై చెప్పేందుకు నిర్ణయించుకున్నారు. ……
కాపు, కమ్మ సాంగ్ వివాదమైంది కనుక ఆ పాటను కోర్టు ఆదేశాల మేరకు తొలగించారు. అయినా ఇంకా ఏదో చోట వివాదాస్పదమైన అంశాన్ని టచ్ చేయకుండా వర్మ ఉంటాడా? అందుకే ఈ ఉత్కంఠ. రామ్గోపాల్ వర్మ ……
ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు చేసిన నేపథ్యంలో నోట్ల కొరతతో ఏపీ అష్టకష్టాలు పడ్డాది. సీఎం ఒత్తిడి మేరకు ఆర్బీఐ రూ. 2500 కోట్ల ఏపీకి చేరుకుందని తెలుస్తోంది. ఏపీ ఎదుర్కొంటున్న నగదు కొరత ……
చంద్రబాబుతో దూరం అవుతున్నట్లుగా సంకేతాలు రావటంతో , ఏపీలో వామపక్ష నేతలు పవన్ కళ్యాణ్తో జట్టు కట్టటానికి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీలతో కలిసి ఎన్నికల ప్రచారం ……
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ ఎన్నికల మూడ్లోకి వెళ్లిపోతున్నారు. ఆయన గురువారం కృష్టా జిల్లా పర్యటనలో ఆయన మాట్లాడిన మాటలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కృష్టా జిల్లా బుద్దాల పాలెంలో వైసీపీ అధినేత ……
ఏపీలోని అధికారపార్టీ టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగబోతుందా? గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన పార్టీల మద్దుతో పోటీకి దిగిన టీడీపీ ఈ సారి వైఖరి మార్చాలనుకుంటుందా? అంటే అవుననే పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. రాష్ట్రంలో ‘ఆన్ ……
వైద్య విద్యలో ప్రమాణాలు పాటించని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలపై భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) కన్నెర్ర జేసింది. ఫలితం 450 వైద్య సీట్ల కోత తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కలుపుకొని 2017-18 ……
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బ్యాంకర్స్పై మరోసారి తీవ్రమైన అరోపణలు చేశారు. ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన హెచ్చరించారు. పెద్దనోట్ల రద్దు అనంతర పరిస్థితులను చక్కదిద్దడంలో బ్యాంకర్లు విఫలమయ్యారని అసంతృప్తి వ్యక్తం చేశారు. బ్యాంకులు, ఏటీఎంల ……
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నోట్ల రద్దు నేపథ్యంలో తలెత్తిన పరిణామాలపై కేంద్రం ఒక కమిటీ నియమిస్తుంది. ఈ కమిటీకి చంద్రబాబు నేతృత్వం వహించాలని కోరారు. ఈ సందర్భంగా, పెద్ద ……
30 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గురువారం సాయంత్రం ఏపీ సీఎం చంద్రబాబునాయుడిని కలవబోతున్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సారిగి వైసీపీ ఎమ్మెల్యేలు సుమారుగా 30మంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ……
ఒక్క దెబ్బకు .. మోదీ కొట్టిన ఒకే ఒక్క దెబ్బకు కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ బైటికొస్తున్నాయ్. ఇక లోన ఉంటే తిండికి మొహం వాచి చస్తామని భావించాయో ఏమో ఎలుకలన్నీ లగెత్తుకొస్తున్నాయ్. 500, 1000 నోట్ల ……
గత రెండు వారాలుగా కరెన్సీ కష్టాలతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇప్పుడు మరో ఇబ్బంది వచ్చిపడింది. గత రెండు వారాలుగా దేశంలో ఎక్కడ చూసిన కరెన్సీపైనే చర్చసాగుతుంది. కారణం తెల్సిందే. నోట్లను రద్దు చేసిన ……
వైసీపీ ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. మంత్రి నారాయణ, రాష్ట్ర మానవనురుల శాఖ మంత్రి గంటాపై ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు కర్నూలు జిల్లాలో ఇంజినీరింగ్ విద్యార్థిని ఉషారాణి ఆత్మహత్యపై స్పందించాల్సిన ……
బ్లాక్ మనీ, అవినీతిని అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన రూ. 500, 1000 రద్దు విషయంలో తెలుగు సీఎంలిద్దరూ ప్రధాని వెంటే నిలిచారు. ఈ నెల 8వ తేదీ రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ……
రూ. 500, 1000 నోట్ల రద్దును హఠాత్తుగా ప్రకటించిన నరేంద్రమోదీ సీఎంను ఇరకాటంలో పెట్టారు. దాంలో మొదట్లో కొంత మౌనం దాల్చినా ఆ తర్వాత ప్రజల పక్షాన మాట్లాడక తప్పటం లేదు. నోట్లు రద్దు తర్వాత ……
అధికార పార్టీ ఎంపీలపై..నారా లోకేష్ పై వైకాపా మహిళా నేత రోజా మరోసారి తనదైన స్టైల్లో చెలరేగిపోయారు. లోకేష్ పై ఓ సెటైర్ .. ఎంపీలకు ఓ సవాల్ విసిరారు. ఏపీలో ప్రతిపక్షం లేదని నారా ……
ఏపీ ప్రత్యేక డిమాండ్ సాధనకోసం విశాఖల వైసీపీ నిర్వహించిన తొలి సభ సక్స్స్ కావటంతో ఆ పార్టీ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పరిపాలనలో ప్రజలు ఎక్కడా సంతోషంగా లేరని వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు ……
తెలుగు జర్నలిస్టులు మరో యూనియన్కి శ్రీకారం చుడుతున్నారు. యూనియన్ పేరు పొడి అక్షరాలను కలిపి చదవితే మాత్రం చంద్రబాబు ఇంటి పేరు “నారా” కావటం చర్చకు తెరలేచింది. ఏపీలో ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్న కొందరు ……
టీడీపీ ప్రభుత్వం నిర్వహించ తల పెట్టిన బీచ్ పెస్టివల్కు టీడీపీ మహిళా ఎమ్మెల్యేలు అండగా నిలుస్తున్నారు విశాఖలో నిర్వహించనున్న బీచ్ లవ్ ఫెస్టివల్పై టీడీపీ ఎమ్మెల్యే అనిత ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. సంస్కృతి సాంప్రదాయలంటే చంద్రబాబుకు ……
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి 34 నుంచి 42ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నవ్యాంధ్ర ప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ఉద్యోగ వయోపరిమితిలో సడలింపు ……
ఏపీతో లాలూచీ వల్ల మొన్నటి వరకూ ‘నంది’ అవార్డులు ఇవ్వాలా? వద్దా? అన్న సందిగ్ధం నడిచింది. పరిశ్రమ హైదరాబాద్లో ఉండడం వల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సన్నివేశంలో కీలక నిర్ణయం వెలువడింది. తెలంగాణ ప్రభుత్వం ……
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఒక ఇంగ్లీస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పదవి గురించి చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. నారా లోకేష్సమకాలికులతో పోటీ పడకలేకపోతున్నారనే విమర్శలపై ‘నారా లోకేష్’ స్పందించారు. ఓ ప్రముఖ ……
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయని భావిస్తున్న వైసీపీ అధినేత ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని యత్నిస్తున్నారు. ఏపీ విభజన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ……
ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నిర్మాణ కంపెనీలను కాదని చంద్రబాబు సింగపూర్ కంపెనీల వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన ……
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అన్ని విషయాల్లోనూ పోటీ పడుతున్న సంగతి తెల్సిందే. తాజాగా ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఇండస్ట్రీయల్ పాలసీ అం డ్ ప్రమోషన్ లో తెలంగాణ, ఏపీలో ఒకట్రెండు స్ధానాల్లో నిలిచాయి. ……
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో కొన్ని ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కొత్త రాజధాని ప్రాంతంలో ఐటీ కంపెనీలకు అద్దెకు ఆఫీసులు లభ్యం కావటం లేదట. ఏపీ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మించుకోవాల్సిన పరిస్థితికి తలెత్తిన ……
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి 7వ ర్యాంక్ రావటంలో టీడీపీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకి 18 గంటలు కష్టపడుతున్న సీఎంకి ఈ ర్యాంక్ రావటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వీడీపీ అసోసియేట్స్ సంస్ధ ప్రతి ……
ఇంత కాలం ఏపీలో జరిగిన సర్వేలు అన్నీ టీడీపీకి చెమటలు పట్టించాయని ప్రచారం జరిగింది. తాజా సర్వేలో మాత్రం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే టీడీపీ మెజార్టీ స్ధానాల్లో నిలుస్తోందని తేలింది. ఇటీవల వీడీపీ అసోసియేట్స్’ ఈ ……
ఏపీకి వచ్చిన అరుణ జైట్లీ ఏపీకి సంబంధించిన పాతపాటే పాడారు. ఆయన కొత్తగా ఏపీకి ప్రకటించిదేమి లేదు. ఏపీ ప్రభుత్వం ఎన్నివిధాలుగా ప్రయత్నాలు చేసిన కేంద్ర సాయం అంతంతే. ఎపి విభజన వల్ల ఏర్పడే ఆర్ధిక ……
ఏపీలో రాజకీయ పరిణామాలు అనుహ్యంగా మారుతున్నాయి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు చిరంజీవి టీడీపీలో చేరుతున్నరన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మెగాస్టార్ చిరంజీవి తెలుగుదేశంపార్టీ చేరికకు వేగంగా పావులు కదులుతున్నాయి. వెండితెరపై రెండు దశాబ్దాల ……
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంచిపాలనాధక్షకుడిగా దేశ, విదేశాల్లో మంచి పేరు సాధించిన విషయాన్ని ఎవరూ కాదనలేదు, ఈ విషయాన్ని కొరియా కాన్సల్ జనరల్ మరోసారి గుర్తు చేశారు. “గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్నుడు మీ దార్శనికత, ……
ఏపీ చంద్రబాబు కి రాజకీయాల్లో మంచి పట్టుంది. దేశ, విదేశాల్లోనూ మంచి ఇమేజ్ ఉంది. దాన్ని ఎవరూ కాదనలేరు. ఈ విషయాన్ని మంత్రి అయ్యన్నపాత్రుడు మరోసారి గుర్తు చేశారు. ఆంద్రప్రదేశ్ కు,అమరావతికి ఒక ఇమేజీ వచ్చిందంట ……
పవన్ కళ్యాన్ మనసు మారింది. అన్ని జిల్లాల్లో ప్రత్యేక హోదాపై సభలు ఉంటాయన్న పవన్ కాకినాడలోనూ నిర్వహించారు. ఇక సభలు ఉండవని అక్కడి నుంచే ప్రకటించారు. రెండు నెలల విరామం తర్వాత మళ్లీ వచ్చే నెల ……
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన ……
ఏపీ చంద్రబాబుపై రోజా మరోసారి పంచ్లు విసిరారు. కరువుకు పాస్వర్డ్ అని, అనావృష్టికి కేరాఫ్ అడ్రస్ అంటూ రోజా ఫైర్ అయ్యారు. బ్లాక్ మనీ విషయంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని టీడీపీ ఆరోపణలు చేయటంపై ……
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎన్నికల రాజకీయాలకు దూరం అని స్పస్టం చేశారు. ఏపీ రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ తో తీవ్రంగా ……
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెలగపూడి నుంచి పాలన మొదలు పెట్టారు. అక్కడ తన కార్యాలయం నుంచే పాలన సాగిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతి నుంచి పాలనా బాధ్యతలు చేపట్టినట్లుగా ప్రకటించారు, దానికి సింబాలిక్ ……
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిల టగ్ ఆఫ్ వార్ జరుగుతున్న విషయం తెల్సిందే. తాజాగా వీరి మధ్య పోరాటానికి మరో కొత్త ఈష్యూ తోడైయింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒక ……
ఏపీ పాలనలో తలమునకలై ఉన్న టీడీపీ మూడు రోజుల పాటు పార్టీ నేతలకు వర్క్ షాపు నిర్వహించి నిర్మాణానికి ఉన్న ప్రాధాన్యతను మరోసారి చాటుకుంది. ఏ పార్టీకైనా పార్టీ నిర్మాణం పట్టుగొమ్మవంటిది. ఈ విషయాన్ని టీడీపీ అర్దం ……
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఢిల్లీలో తృటిలో ప్రమాదం తప్పింది ఏపీ సీఎం చంద్రబాబుకు తృటిలో ప్రమాదం తప్పింది. ఢిల్లీలో జరుగుతున్న ఇండోసాన్ ఎగ్జిబిషన్లో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడుతుండగా సెంట్రలైజ్డ్ ఏసీ సిలిండర్ ……
ఏపీలో కొత్తగా పలు కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీలో కొత్త కొలువులకు గ్రీన్సిగ్నల్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం చేపట్టింది బాబు సర్కార్. ……
మనుషులంతా బొక్కసం అక్రమార్జనతో నింపుకుంటే దేశమేగతిన బాగుపడునోయ్! అంటూ కొత్త పద్యం పాడాల్సొస్తోంది. తాట తీస్తాం, తోలు వలుస్తాం..అంటేనే పన్ను కడతారా? స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆదాయపు పన్ను చెల్లించండి. బైటపడండి. బతికిపోండి .. అంటూ కేంద్రం ……
ఓ వైపు ఏపీ, తెలంగాణను వరదలు ముంచెత్తుతున్నాయి. అటువైపు గుంటూరు ఏకంగా మునకలేసింది. అయినా ఈ వర్షాల్ని ఖాతరు చేయక తెలివిగా వాడేసుకుంటోంది సింగం టీమ్. సూర్య హీరోగా నటిస్తున్న ఎస్-3 (సింగం-3) షూటింగ్ శరవేగంగా ……
ఏపీలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని కాంగ్రెస్ పార్టీ శాసన మండలిలో ఉన్న సభ్యులతో బండినడిపిస్తోంది. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో ఉన్న సభ్యల్లో ఇప్పటికే చాలా మంది ……
ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ పనులను ఇరుగు పొరుగును అడ్డు పెట్టుకుని ఎలాగైనా అడ్డుకోవాలని టీఆర్ఎస్ నేతలు కొత్త స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పక్క ……
ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మాట తప్పిన కేంద్ర వైఖరిపై ఏపీలో ఉద్యమాలు సాగుతున్నాయి. ఏలూరులో హోదాపై జగన్ నిర్వహించిన సభలో వెంకయ్య,బాబు, మోదీ హోదాపై మాట్లాడిన విజువల్స్ ప్రదర్శించారు. ఏపీ మరోసారి మోసగించబడింది. ఐదున్నర ……
నదుల అనుసంధానంలో భాగంగా పొలవరం కుడి కాలువకు ‘పట్టిసీమ నది’ అనే పెరు పెట్టాలని బాబు అనుకుంటున్నారు. బాబు పబ్లిసిటీనే వేరమ్మా!! చంద్రబాబు నాయడులో ఓ ప్రత్యేకత ఉంది. ఆయన రూలింగ్ చేసేటప్పుడు చెపట్టిన ప్రాజెక్టులకు ……