తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ రోజు జూన్ 2ను చీకటి రోజుగా పేర్కొంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ తెలంగాణ బిడ్డగా చెప్పుకునే వాడెవ్వడూ కూడా బలపర్చలేని స్థితి నెలకొన్నది. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న ఏసీ ……

తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ రోజు జూన్ 2ను చీకటి రోజుగా పేర్కొంటూ చంద్రబాబు చేసిన కామెంట్స్ తెలంగాణ బిడ్డగా చెప్పుకునే వాడెవ్వడూ కూడా బలపర్చలేని స్థితి నెలకొన్నది. తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న ఏసీ ……
తెలంగాణ ఆవిర్బావించిన రోజు నుంచి తెలంగాణలో పదే పదే విన్పిస్తున్న మాట బంగారు తెలంగాణ. కొత్త రాష్ట్రం సిద్దించి మూడేళ్లు పూర్తి అయింది. ప్రభుత్వం పని తీరు ఆ దిశగా సాగుతుందా? ప్రజల ఆకాంక్షలు, యువత ……
అమిత్ షా పర్యటన ఖరారైనప్పటి నుంచి తెలంగాణలో బీజేపీ హడావుడి అంతా ఇంతా కాదు. ఆ పర్యటనకు ముందు ఒక హైప్ క్రియేట్ చేయటానికి ఆ పార్టీ రాష్ట్ర శాఖ చాలా ప్రయత్నాలు చేసింది. బీజేపీ ……
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయని ఆశలు పెంచుకున్న ఆశావాహులపై కేంద్ర ప్రభుత్వం నీళ్లు చల్లింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయాలని అధికార పక్షాలు తీవ్రమైన ప్రయత్నాలు, ……
గత మూడు బడ్జెట్లలో కేటా యించిన మొత్తాలలో నిధులు ఖర్చు చేయనప్పటికీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్ను వడ్డించింది. సంక్షేమానికి, అభి వృద్ధికి ప్రాధాన్యతను కొనసాగించింది. డబుల్ బెడ్రూమ్, దళిత, గిరిజనులకు మూడెకరాల భూమి ……
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్దిని కొనియాడారు. తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. దేశంలోనే నవ ……
శ్రీవారిని సిఎం కెసిఆర్ సతీసమేతంగా కొద్దిసేపటి క్రితం దర్శించుకున్నారు. ఉదయం విఐపి ప్రారంభదర్శన సమయంలో కుటుంబీకులు, మంత్రులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. మొదట కుటుంబసమేతంగా వరాహస్వామిని సిఎం దర్శించుకున్నారు. వాహన మండపం నుంచి బ్యాటరీ ……
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 64వ పుట్టిన రోజును తెలంగాణ ప్రజలు, పార్టీ నేతలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆయనకు ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు. ……
ఉభయ తెలుగు రాష్ట్రాల లో ఎకె బజాజ్ కమిటీ మూడు రోజుల పర్యటన ముగి సింది. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులతో గోదావరి నుంచి కృష్ణా నదికి మళ్లిస్తున్న నీటి వాటాను రెండు రాష్ట్రాల మధ్య తేల్చడం ……
తెలంగాణ సీఎం కేసీఆర్కు అసాధారణ రీతిలో భద్రతను పెంచారు. మావోయిస్టుల కదలికతో ఈ చర్యలు చేపట్టారు. ఇటీవలి కాలంలో ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మావోయిస్టుల సంచారం పెరగడం, ఆపై ఏఓబీలో జరిగిన దాడితో అప్రమత్తమైన తెలంగాణ ……
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మళ్లీ తన మనసులోని మాటను బయట పెట్టారు. 2019 నాటికి తెలంగాణలో పార్టీని బలోపేతం చేాయాలని ఆయన తలపెడుతున్నారు. ఉమ్మడి రాజధానిగా పదేళ్లు హైదరాబాద్ నగరం ఉన్నా, అమరావతికి తరలి ……
తమిళనాడు తర హాలో రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలని కేసీఆర్ కేంద్రాన్ని కోరారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు ను ఆమోదింపజేసుకుని, రాజ్యాంగ రక్షణపై కేంద్రాన్ని ……
కేసీఆర్తో డైరెక్ట్గా ఎదుర్కొవడానికి జేఏసీ ఛైర్మన్ కోదండరాం సిద్దపడుతున్నారు. రాజకీయ పార్టీలతో కలవటంపై టీఆర్ ఎస్ విమర్శలను ఆయన తిప్పికొట్టారు. విపక్ష నేతలతో తెలంగాణ జేఏసీ కుమ్మక్కయిందన్న టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై ప్రొఫెసర్ కోదండరామ్ మండిపడ్డారు. ……
తెలంగాణ అసెంబ్లీ సమవేశాలు మరో రెండు వారాలు పొడిగించారు. జనవరి 11వ తేదీ వరకు నిర్వహించాలని శాసనసభ వ్యవహాల కమిటీ నిర్ణయించింది. జనవరి 11వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఎసి సమావేశంలో నిర్ణయించారు. ……
తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారుపై జేఏసీ ఛైర్మన్ కోదండరాం తీవ్రమైన విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం దోపిడీని చట్టం బద్దం చేశారంటూ ఆరోపణలు చేశారు. ప్రాజెక్టుల నిర్మాణాల కోసమంటూ తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ సవరణ ……
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీని బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా చర్చకు తెర లేచింది. తెలంగాణ సర్కార్ భూ సవరణ బిల్లుపై ఏకపక్షంగా వ్యవహారించటంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ ……
రాష్ట్రంలో బలహీనవర్గా ల గృహనిర్మాణం పథకం కింద లబ్దిదారుల పేరుతో ఉన్న రూ.3920 కోట్ల రుణాలను, రాజీవ్ గృహకల్ప రుణాలను మాఫీ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనుల్లో ……
సమయానుకూలంగా మాట్లాడాలంటే కేసీఆర్ తర్వాతనే ఎవరైనా, శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో జానారెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డ సంగతి తెల్సిందే. అందుకే జానా ఇంటికా? ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి భోజనం చేయాలన్న తన ……
మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్కు మంటపుట్టించాయి. దాంతో ఆయన కోమటిరెడ్డిపై ఫైర్ అయ్యారు. మంగళవారం శాసనసభలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై జరిగిన చర్చలో భాగంగా కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రగతి ……
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీలో సమావేశాల లాబీల్లో హల్చల్ చేసే జేసీ దివాకర్రెడ్డి రాష్ట్ర విడిపోయినా, తెలంగాణ అసెంబ్లీ లాబీల్లోనూ నేతలతో ముచ్చటించారు. తెలంగాణ అసెంబ్లీ లాబీలో టిడిపి నేత, అనంతపురం ఎంపి జేసీ దివాకర్రెడ్డి సందడి ……
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజునే వేడెక్కాయి. వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుబట్టిన విపక్ష సభ్యలను సస్పెండ్ చేయటంతో విపక్ష నేతలు ప్రభుత్వంపై మండిపడ్డారు. అసెంబ్లీ స్పీకర్ శాసన సభ వ్యవహార మంత్రి ప్రవేశ పెట్టిన ……
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలైన రెండో రోజునే అసెంబ్లీలో వాతావరణం హీటెక్కింది. సభ ప్రారంభైన 5 నిమిషాలకే 11 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేయటంపై జానా ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో వాయిదా తీర్మానం పై ……
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు 11 మంది సభ్యులను స్పీకర్ ఒక రోజు సస్పెన్షన్ వేటు వేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ చర్చకు పట్టుబట్టింది. విపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చకు ……
పార్లమెంట్ సమావేశాలు నేటితో ముగుస్తుండగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. రేపటి(శుక్రవారం) నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ప్రతిపక్షాల విమర్శలకు తావివ్వకుండా పక్కాగా సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ……
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో అన్ని పార్టీలు అసెంబ్లీలో వ్యవహారించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేశాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీ అసెంబ్లీలో రాజకీయాలకు తావులేకుండా అర్దవంతమైన ……
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 16వ తేదీ నుంచి మొదలు కావటంతో పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై టీడీపీ చర్చించింది. తెలంగాణ శాసనసభ సమావేశాలు ఈ నెల 16నుంచి జరగనున్నాయి. ……
తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ ప్రొఫెసర్ కోదంరాం మరో సంచలనాత్మక ప్రకటన చేశారు. తెలంగాణలో మరో సామాజిక పోరాటం తప్పదని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వర్గాలకు న్యాయం జరిగేందుకు ……
టీడీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మరో కేసీఆర్, కేటీఆర్లపై తీవ్ర స్ధాయిలో ధ్వజమెత్తారు. సిఎం కెసిఆర్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్పై టిటిడిపి నేత రేవంత్ రెడ్డి మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇచ్చిన ……
పెద్ద నోట్లు రద్దు చేసి అవినీతి, బ్లాక్ మనీని పూర్తిగా తొలగిస్తామని ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న ప్రయత్నాలు ఎక్కడికక్కడే చిల్లులు పడుతున్నాయి.జన్ ధన్ ఖాతాలు నిండుతున్నాయి. బ్యాంక్ అకౌంట్లు లేని వారి కోసం కేంద్ర ప్రభుత్వం ……
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన చర్యలకు పూర్తి మద్దతు ప్రకటించారు. తెలంగాణలో నగదు రహిత బిజినెస్ను ప్రోత్సహించడానికి ఆయన సంసిద్దత వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు చేసిన నేపధ్యంలో ……
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం మరోసారి కేసీఆర్ను నిలదీశారు. తెలంగాణలో నెలకున్న ప్రత్యేక పరిస్థితుల్లో కేసీఆర్ ఇప్పుడు ఇంత ఇళ్లు అవసరమా? అంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నూతన క్యాంప్ కార్యాలయం నిర్మాణంపై తెలంగాణ జెఎసి ……
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ లేఖలో పలు విషయాలపై సీఎంను ప్రశ్నించారు. లేఖలో ఆయన ఏమన్నారంటే… పేదలు డబుల్ బెడ్ రూం ఇళ్ల ……
ఒక్క దెబ్బకు .. మోదీ కొట్టిన ఒకే ఒక్క దెబ్బకు కలుగులో దాక్కున్న ఎలుకలన్నీ బైటికొస్తున్నాయ్. ఇక లోన ఉంటే తిండికి మొహం వాచి చస్తామని భావించాయో ఏమో ఎలుకలన్నీ లగెత్తుకొస్తున్నాయ్. 500, 1000 నోట్ల ……
తెలుగుదేశం మాజీనేత ఎర్రబెల్లి ఆపరేషన్ ఆకర్ష్తో తేరాసలో చేరాక ఆయనకు అసలు కష్టాలు మొదలయ్యాయి దీంతో ఆయన తిరిగి సొంత గూటికి చేరే అవకాశాలున్నాయని తెలంగాణ రాజకీయాల్లో ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం నేతగా ఎర్రబెల్లి సుప్రసిద్ధుడు. ……
పెద్ద నోట్ల రద్ధు వల్ల దేశవ్యాప్తంగా ఉత్పన్నమైన పరిస్థితిపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ భేటీ కానున్నారు. ఆయన శుక్రవారం రాత్రే ఢిల్లీ చేరుకున్నారు. పెద్ద నోట్ల రద్దు, తాజా పరిస్థితుల పై ……
బ్లాక్ మనీ, అవినీతిని అరికట్టే ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ చేపట్టిన రూ. 500, 1000 రద్దు విషయంలో తెలుగు సీఎంలిద్దరూ ప్రధాని వెంటే నిలిచారు. ఈ నెల 8వ తేదీ రాత్రి ప్రధాని నరేంద్రమోదీ ……
గవర్నర్ పదవి కొరకు తెలంగాణలో ఇద్దరు సీనియర్ల మధ్య పోటీ నెలకొంది అదీ ఒకరు తేదేపా నుంచి వేరొకరు తేరాస నుంచి పోటీ బరిలో ఉన్నారు గవర్నర్ పదవి .. ప్రస్తుతం ఓ ఇద్దరు సీనియర్ ……
తెలంగాణ సీఎం కేసీఆర్ సచివాలయంపై చేసిన ప్రటకనకు భిన్నంగా హైకోర్టులో వాదనలు విప్పించటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సచివాలయాన్ని కూల్చివేసే ఆలోచన తమకు లేదని కేసీఆర్ ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టుకు స్పష్టం చేసింది. ……
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం నెలకొల్పిన పారిశ్రామిక విధానాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని సీఎం కేసీఆర్ ఆనందంగా ఉన్నారు. తెలంగాణలో పారిశ్రామిక విధానాలు బాగున్నాయి కనుకనే అతి తక్కువ సమయంలో 2550 పరిశ్రమలు వచ్చాయని ముఖ్యమంత్రి కే. ……
ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలు అన్ని విషయాల్లోనూ పోటీ పడుతున్న సంగతి తెల్సిందే. తాజాగా ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ఇండస్ట్రీయల్ పాలసీ అం డ్ ప్రమోషన్ లో తెలంగాణ, ఏపీలో ఒకట్రెండు స్ధానాల్లో నిలిచాయి. ……
చాలా కాలం చర్చనీయాంశంగా ఉన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యల విషయంలో స్పీకర్ల నాన్చివేత ధోరణికి సుప్రీం కోర్టు ముగింపు పలికింది. పార్టీ ఫిరాయింపులపై సుప్రీం కోర్టు అడుగు ముందుకు వేసింది. తెలంగాణ స్పీకర్ మధుసుధనాచారి వద్ద ……
తెలంగాణ సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్న సంచలనంగానే ఉంటుంది. ఆయన తాజాగా రైతులకు విద్యుత్ కనెక్షన్స్ ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం కూడా అదే కోవలోకి వస్తోంది. తెలంగాణలో ముఖ్యమంత్రి కెసిఆర్ మరో సంచలన నిర్ణయం ……
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలను అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవటం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించిన ……
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణతో గొడవలకు దూరంగా ఉండాలని భావిస్తున్నారు. మరి తెలంగాణ నుంచి ఎటువంటి స్పందన వస్తోందో చూడాలి. పొరుగు రాష్ట్రం తెలంగాణతో గొడవలు పెట్టుకునే ఉద్దేశం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ……
తెలంగాణ సీఎం కే. చంద్రశేఖరరావుపై పోటా పోటీగా సినిమాలు నిర్మించడానికి సిద్దపడుతున్నారు. వివాదస్పద డైరెక్టర్ రాం గోపాల్ వర్మ మరో సంచలనాత్మకమైన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తాను సినిమా తీయనున్నట్లుగా ……
సీఎం కే. చంద్రశేఖరరావు సిల్వర్ స్క్రీన్కు ఎక్కనున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి( టీ ఆర్ ఎస్) స్దాపించి, తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారం చేసిన కేసీఆర్ కేసీయార్ చరిత్ర తెరకెక్కించనున్నారు. తెలంగాణ ఉద్యమానికి కేసీయార్ ……
ఇప్పట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తిరుగులేదా? అని ప్రశ్నస్తే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల సర్వే ఫలితాలు దీన్ని రూఢీ చేస్తున్నాయి. ఆ పార్టీ ఇటీవల నిర్వహించిన సర్వేలో దిమ్మదిరిగే ఫలితాలు వచ్చాయట. తెలంగాణ ప్రజల ……
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వెలగపూడి నుంచి పాలన మొదలు పెట్టారు. అక్కడ తన కార్యాలయం నుంచే పాలన సాగిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమరావతి నుంచి పాలనా బాధ్యతలు చేపట్టినట్లుగా ప్రకటించారు, దానికి సింబాలిక్ ……
అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన కోసం భారత రాజ్యంగం తిరగేయాల్సిన పనిలేదు..వాటిని సవరించాల్సినవసరం లేదు. అన్నీ మనమే చూసుకోచ్చు. తెలంగాణలో అసెంబ్లీ నియోజక వర్గాల పునర్విభజన జరుగుతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ……
ఏపీలో పోలవరం ప్రాజెక్ట్ పనులను ఇరుగు పొరుగును అడ్డు పెట్టుకుని ఎలాగైనా అడ్డుకోవాలని టీఆర్ఎస్ నేతలు కొత్త స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ పక్క ……